గడప ఉషాదేవి రాజన్న శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ మందిర్, మంచిర్యాల
షిర్డీ సాయి బాబా దేవాలయం, మంచిర్యాల :
కొలిచిన వారికి కొంగు బంగారు దేవుడు. . . పిలిచినంతనే పలికే దైవం. . . అందరి దైవం ఒకడే అంటూ సబ్ కా మాలిక్ ఏక్ అని ఎలుగెత్తి చాటిన దేవాది దేవుడు. భక్త సులభుడు సాయి బాబా. . . . సాయి అని తాలిచినంతనే వెన్న౦నటి నడిచే ఆ మాహా దైవం శ్రీ సాయినాథుడు. ఆ సాయినాతుడు కొలువైన అద్బుతమైన ఆలయం శ్రీ గడప ఉషాదేవి – రాజన్న షిర్డీ సాయిబాబా మందిరం , మంచిర్యాల .
ఎన్నొ అద్బుతలతో.. ఇంకెన్నో విశేషాలతో శిరిడీ లో మాదిరి జరిగే ఉత్సవాలతో భక్తులకు అభయం ఇచ్చే అద్బుత మహిమ గల సాయి బాబా మందిరం, మంచిర్యాల లో కొలువైన షిర్డీ సాయిబాబా మందిరం. శ్రీ గడప ఉషాదేవి-రాజన్న షిర్డి సాయి బాబా మందిరాన్ని దరశిద్దాం!. . .
సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్| సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతమ్|| తరుం కల్ప వృక్షాధికం సదాయఁతమ్| నమామీశ్వరం సద్గురుం, సాయినాధం||
ఆహ్లాదాన్ని పంచే రూపం.. అందుకే ఆయన చంద్రుడు .. అప్యాయతను పంచే ధర్మం . . . అందుకే ఆయన ఆప్తుడు. అందరికీ అన్నీ వేళల శుభన్ని అనుగ్రహించే షిర్డి సాయి బాబా ఎప్పుడు పిలిచినా పలికేదైవం శ్రీ సాయినాథుడు. మన మంచిర్యాల లో ఆ షిర్డి నాథుడు భక్తులకు దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహిస్తూన్నారు.
ఈ అద్బుతమైన దేవాలయాన్ని 1990 వ సంవత్సరంలో మంచిర్యాల నడి బొడ్డున స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల కు చేరువలో శ్రీ గడప ఉషాదేవి రాజన్న దంపతులు నిర్మించారు. ఈ ఆలయ విశిష్టతలను తెలుసుకుందాం!. మంచిర్యాల లో బాలుర పాఠశాల సమీపంలో అభయ ప్రదాత, భక్త సంరక్షకుడైన శ్రీ షిర్డి సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 30-08-1990 వ సంవత్సరంలో శ్రీ శ్రీ శ్రీ విద్యానారాయణ తీర్థ స్వామీ వారి దివ్య చరనకమలముల చే ప్రారంభించబడింది. 2014- సెప్టెంబర్ – 4 న రాజితోత్సవ వేడుకలను కుడా పూర్తీ చేసుకున్న ఈ ఆలయం గత 30 సంవత్సరాల నుండి భక్తుల కోరికలను తిర్చుతూ అందరి పూజలను అందుకుంటూ మహిమాన్విత దేవాలయం గా పేరు పొందినది. ఆలయంలోనికి అడుగిడగానే అందరి దేవుడు ఒక్కడే .. సబ్ కా మాలిక్ ఏక్ అనే సాయి ప్రబోధం ఆలయ౦ పై కనిపిస్తూ కుల మతాల పట్టింపులను చెదరకొడుతుంది. ఈ ఆలయానిర్మాతలు శ్రీ గడప ఉషాదేవి – రాజన్న దంపతులు. ఈ పుణ్య దంపతుల సదాశయం తో నేడు మంచిర్యాల లో ఈ అద్బుత ఆలయ౦ లో బాబా కోలువుతీరి భక్తులకు తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు.
Vid : ఎక్కడైతే అనిర్వచనీయమైన శాంతి లాభిస్తుందో అదే సద్గురు ఉండే స్థాన౦ అని బాబా చెప్పినట్లుగా గురుచరిత్ర గ్రంధంలో ఉన్నది. ఈ మందిరంలో అద్వితీయమైన శాంతి ప్రతి భక్తునికి లభిస్తుంది.. నిత్యం భక్తులు ఈ మందిరంలో పరమ శాంతిని పొందుతారు అంటే బాబా చెప్పినట్లు ఈ ఆలయం ఆదరికి గురుస్తానమే.
Voice : భక్తుల ను చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు ఆప్యాయత కాలబోసి ప్రేమతో తన చెంతకు ఆహ్వానిస్తున్నట్లు ఉండే ఆ దివ్య మంగళ సాయి రూపం భక్తుల ను చూపు తిప్పుకోనివ్వదు. రోజు ఒక అలకారంతో కనబడే శ్రీ సాయి దివ్యమంగళ రూపాన్ని, ఆ రామణియతను స్వయంగా చూస్తే తప్ప మాటలలో వర్ణించలేము. మొదట షిర్డి మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఇప్పుడు ఉన్న సాయి బాబా ప్రతిమ స్థానంలో ఒక సాయి బాబా పటం ఉండేది దానికే గడప కుటుంబ సభ్యులు నిత్యం హారతి భజనలతో పూజలు నిర్వహించేవారు. 1990 లో ప్రస్తుతం విగ్రహ ప్రతిష్ట జరిగింది.
నిరంతరం నాందీశ్వరుడి ప్రత్యక్ష సేవలో పరమ శివుడీలా భక్తులను అనుగ్రహించే రారాజు గా కనిపించే బాబా అందమైన మూర్తిని రాజస్థాన్ నుండి తీసుకొచ్చి 1990 – సెప్టెంబర్ నేలలో ప్రతిష్టచేశారు.
ఇక దేవాలయం లోపలికి అడుగుపెట్టగానే భక్తులకి సాయి బాబా జీవిత౦ లోని ముఖ్య సన్నివేషాలు చిత్రపటాల రూపంలో కనువిందుచేస్తాయి. – మ్యూజిక్-- ఒక క్రమపద్దతిలో భక్తులు తమ కు కేటాయించిన స్థానాలో నిలబడి బాబా దర్శణ౦ కోసం వేచి చూస్తారు. రాజా సింహానం పై కూర్చున్న మూల విరాట్టు ప్రతి భక్తుణ్ణి క్షుణ్ణంగా గమణిస్తున్నట్లు, తన వైపే చూస్తున్నట్లు అప్యాయతతో పలకరిస్తున్నట్లు ఎంతో జీవకలతో ఉన్న ఆ సాయి బాబా దర్శణం తో ప్రతి భక్తుడు తమను తాము మరిచి పోయి బాబా ద్యానంలో అలౌకిక ఆనందం పొందుతారు. షిర్డీ మాదిరి గానే మూల విరాటు వెనుక బంగారు తాపడం, సాయి కూర్చునే సింహాసనానికి వెండి తాపడం ఇక్కడ చూడవచ్చు.
2015 లో బాబా ఆలయంలో చాలా మార్పులు చేశారు. బాబా సింహాసనాన్ని వెండితో , బాబా మూల విరాట్టు వెనుక గోడకు స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేసారు. . 200 మంది కి పైగా భక్తులు ఒకేసారి గర్బగుడిలో బాబా వారిని దర్శించుకునేంత విశాలమైన ఈ మందిరంలో కి ప్రవేశించిన ప్రతి భక్తుడు తాము షిర్డీ లోని బాబా ఆలయంలో ఉన్న అనుభూతిని పొందుతారు.
2015 లో ఆలయ అభివృద్ధి కమిటీ ఆలయం లో ఎన్నో మార్పులు చేసింది. ఆలయం ప్రాంగణం చుట్టూ అందమైన చిత్రాలతో పాటు ఆలయం చుట్టూ పై కప్పు నిర్మించి ఆలయానికి కొత్త శోభ ను తెచ్చారు. ఇక్కడ లేని విధాణగా ఈ ఆలయంలో ప్రతి భక్తుడు భగవాన్ శ్రీ సాయి బాబా నిలువెత్తు మూర్తిని ప్రత్యక్షణగా తనివి తీర స్పృశించ వచ్చు కానీ కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఈ అవకాశాన్ని తాత్కాలికంగా ఆపివేశారు. ఆడుగడుగున భాగవన్నామం తో మార్మోగుతు సుందరమైన చిత్రాలతో భక్తులు కనువిందు చేస్తూ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగు౦ది.
బాబా గుడి అనగానే తప్పనిసరిగా ఉండాల్సినది, బాబాకు అత్యంత ప్రీతికరమైనంది, సర్వ వ్యాది నివారణీ అయిన విభూదిని అందించే ధుని. ఆలయంలో ఆగ్నేయంలో ధుని ఉన్నది. బాబా ని దర్శించుకున్న ప్రతి భక్తులు తూర్పు ఈశాన్య ద్వారం గుండా బయటకి వచ్చి ఈ ధునిని దర్శించుకుంటారు . ఈ బయటకి వెళ్ళే దారిలో భక్తులు బాబా పాదుకలకు ప్రాణమిల్లుతూ , అర్చన చేసిన అక్షి౦తలను దారిస్తుంటారు.
బాబా ను దర్శించుకొని బయటకి వెళ్ళే దారిలో భక్తులు బాబా పాదుకలకు ప్రాణమిల్లుతూ , అర్చన చేసిన అక్షి౦తలను ధారిస్తుంటారు..
బాబా గుడి అనగానే ధుని తప్పనిసరి. ఇక్కడి ఆలయంలో బాబా ని దర్శించుకొన్న ప్రతి భక్తుడు ధునిని కూడా దర్శించుకుంటారు. ఆలయానికి ఆగ్నేయ౦ లో ఉన్న ధునికి ప్రదక్షణాలు చేసి ధుని పూజ చేస్తారు. ధునికి కొబ్బరికాయ, నవాదాన్యాలు మొదలైనవి స్వయంగా వేసి భక్తులు ఆ బాబా సంపూర్ణ దర్శణాన్ని చేసిన అనుభూతిని పొందుతారు.
ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఇక్కడికి భక్తులు అనేక పలహారాలు బాబాకు నైవేద్య౦గా తీసుకువస్తారు. అలా తీసుకొచ్చిన ప్రసాదాలను బాబాకు అర్పించి తామే స్వయంగా భక్తులకు పంచిపడుతూ స్వయంగా ఆ బాబాకు అందించిన అనుభూతి పొందుతారు -.
వీడియో: దత్తాత్రేయ స్వామి అవతారంగా బాబాను కొలుస్తారు. అనేక మంది భక్తులు సాయిని ఎన్నో రూపాలలో కొలుస్తుంటారు. అందుకే కాబోలు ఈ ఆలయం లో అనేక దేవతల గుడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విజయ గణపతి, దత్తాత్రేయ స్వామీ, పంచముఖి హనుమాన్, తులసి మాత ఆలాయాలతో పాటు నవగ్రహాలు కుడా దర్శనమిస్తాయి.
సాయి బాబాను దత్తాత్రేయ స్వామి అవతరణగా పేర్కొంటారు. దీనికి ప్రతీకగా దాదాపు అన్నీ సాయిబాబా దేవాలయాలలో దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి కి కూడా గుడి ఉన్నది. సాయి బాబా అలయం ప్రాంగణం లోకి ప్రవేశించ గానే కుడిచేతి వైపు ఉత్తర ముఖుడై ఉన్న దత్తాత్రేయ సామి దర్శనమిస్తారు. సాక్షాత్తు త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయ స్వామి సుందర విగ్రహం భక్తులకు కనువింధు చేస్తుంది. వెండి కవచం దారి అయిన దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకొని తరిస్తారు.
విడియో : భక్తులలో అగ్రగణ్యుడు, రామ భక్త ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిస్తారు. భక్తుల భయాలను పారద్రోలే అభయాంజనేయుడు ఇక్కడ పంచముఖి హనుమంతునిగా దర్శనమిస్తారు.
.సాయి ని సాయిరామునిగా కూడా వర్ణిస్తారు భక్తులు. రాముడు ఎక్కడ ఉంటే ఆంజనేయుడు అక్కడే ఉంటాడు. దత్తాత్రేయ మందిరానికి ఎదురుగా ఐదు ముఖాలతో శోభాయమాయంగా దర్శనమిస్తాడు పంచముఖి ఆంజనేయుడు. వాయువ్య దిశలో భక్తుల భయాన్ని తొలిగించి అభయాన్ని అందిచే పంచముఖి అంజనేయుదు కొలువు తిరాడు. ఐదు ముఖాలతో ఉన్న ఆ ఆంజనేయ స్వామీ వారిని కనులారా దర్హించుకొని కి ప్రదక్షణ పూర్వక నమస్కారాలు చేస్తారు భక్తులు.
ఈ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తుండగానే వేపచెట్టు దాని క్రింద పాదుకలను కూడా భక్తులు దర్శించుకుంటారు.
అందరిలో దైవాన్ని అన్వేశిచడం, అందరిలో దైవాన్ని దర్శించడమే సాయితత్వం. ఆ సాయి ఈశుని మందిర ప్రాంగణంలో కొలువైన పంచముఖి ఆంజనేయుని కోవెలకు సమీపంలో శివలింగ రూపంలో ఈశ్వరుడు కుడా దర్శనమిస్తారు. పంచానాగుల పానపట్టం నీడలో కొలువైన శివలింగాన్ని భక్తులు దర్శించుకొని తరిస్తారు. ఆంజనేయుని ఆలయాన్ని అనుకోని అదేవరుసలో శివలింగాన్ని కుడా ప్రతిష్టి౦చారు. విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాలగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నిలకంటాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః అంటూ నిత్యం భక్తులు శివలింగాభిషేకం చేస్తూ ఆ పరమ శివున్ని ఆరాదిస్తారు. ఐదు పడగల పానపట్టం తో నందిశ్వరుడి తో ఈ శివలింగ౦ ఎంతో అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడే నాగేంద్రుడు కుడా దర్శనమిస్తాడు. - - -మ్యూజిక్---
ఈ అలయా ప్రవేశ ద్వార౦ పై విగ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు విజయ గణపతి గా కోలువైఉన్నాడు. శ్వేత గణపతిగా దర్వనమిచ్చే ఈ విజయ గణపతిని దర్శించుకొని భక్తుల తమ పనులు నిర్విగ్న౦గా సాగాలని కోరుకుంటారు.
ఆలయ ప్రాంగణంలో ఉత్తర ప్రాకారంలో కుబేర స్థానంలో తెల్లని వర్ణంలో వెన్నెల కాంతులను వెదజల్లే మహిమాన్వితముర్తి కొలువైన గణపతి విజయ గణపతిగా దర్శనమిస్తారు. ఈ గణనాతునికి కుడా భక్తులు నిత్యం స్వయంగా క్షీరాభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం ఈ ఆలయం లో ఉన్న మరో ప్రత్యేకత.
నారాయణుడికి అత్యంత ప్రీతి కరమైనది తులసి దళం. పవిత్రతకు మారుపేరు ఈ తులసి. షిర్డీ సాయి ఆలయం ప్రాంగణం లో ఈశాన్య౦ ములన తులసిమాత కొలువైంది. తులసి మాత కోవెలలో ప్రతి సంవత్సరం తులసి కల్యాణం కనుల పండుగగా జరుగుతుంది.
ఏ సాయి బాబా మందిరంలో లేని విధంగా మంచిర్యాల లోని షిర్డీ సాయిబాబా మందిరంలో తులసిమాత అలయం కుడా దర్శనమిస్తుంది. దేదిప్యామానంగా, ప్రశాంత వదనంతో పసిడి బంగారు వర్ణంతో సుందరంగా దర్శనమిచ్చే మాత తులసిని భక్తులు తనివితీరా దర్హించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలలో ఒకటైన తులసి కల్యాణం ఏంటో కనుల పండుగగా జరుగుతుంది. ఇంతే కాదు, నవగ్రహాలు కుడా ఇక్కడ ప్రతిష్టంచ బడ్డాయి. ప్రత్యెక సందర్బాలలో నవగ్రహ పూజలు కుడా ఆలయంలో జరుపుతారు.
ఇలాంటి నేన్నేనో అద్భుతాలతో అలరారే శ్రీ గడప ఉషాదేవి-రాజన్న షిర్డీ సాయి బాబా ఆలయం లో ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 5:30 కు ప్రణవనాదం తో మొదలై, శిర్దిలో మాదిరి హారతులతో రోజు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయం. ప్రతి గురువారం పల్లకి సేవ ఏంటో శోభాయమానంగా సాగుతుంది.
ఉదయం ప్రణవనాదం తో మొదలైన పూజా కార్యక్రమాలు 6: గంటలకు ఉదయపు హారతి, అనతరం నిత్య క్షీరాభిషేకం జరుగుతుంది. – మ్యూజిక్-
7:30కి ఏక హారతి, 12 గంటలకి మద్యహ్నన హారతి, సాయంత్రం 6 గంటలకి సంధ్యా హారతలతో సగే అర్చనాదులు రాత్రి 9 గంటల శయన హారతి తో ముగుస్తాయి. ప్రతి రోజు సమయానికి ఆయా హారతులు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. హారతి సమయంలో లయబద్దంగా తబలా, తాళాలు కొడుతూ హారతి పాటలు సాగుతాయి వీటికి భక్తుల చప్పట్లు తో భక్తులంతా హారతి సమయంలో తమను తము మరిచిపోతారు.
ప్రతి గురువారం ఆ సాయి నాథునికి పల్లకి సేవ ఎంతో శోభాయమానంగా జరుగుతుంది. కొలహంగా సాగే ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు పోటి పడుతుంటారు. ఎంతో తన్మయత్వంతో, బావోగ్వేదంతో సాగే ఈ పల్లకి సేవలో మహిళా భక్తులు పల్లకి ముందు కోలాట ప్రదర్శన చేయడం మరో విశేషం. గురువారం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమయ్యే. భక్తుల భజనలతో, కోలాటాలతో, తన్మయత్వంతో తమను తాము మరిచి నృత్యాలు చేస్తూ బాబా గర్బగుడి చుట్టూ 3 సార్లు ప్రదిక్షన గా సాగుతుంది.
అన్ని దానలలోకెల్లా అనదానం గొప్పది. ఆకలి తో ఉన్నవారికి అన్నం పెడితే అది స్వయంగా సాయి కి పెట్టినట్లే అని సాయి సచ్చరిత్ర తెలుపుతుంది. ఈ ఆలయంలో అన్నదానం కు ఒక ప్రత్యేకత ఉన్నది. గత 30 సంవత్సరాలుగా ముఖ్యమైన పర్వదినలతో పాటు ప్రతి నెల 15 న మరియు 30 వ తేదిన ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ఈ అన్న ప్రసాదం తయారి కోసం ఆలయాన్ని అనుకోని వంటశాల కుడా ఉన్నాది.
ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, మహా శివరాత్రి వేడుకలు, శ్రీరామ కల్యాణం, గురు పూర్ణిమ, దత్త జయంతి మొదలైన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో అశేష భక్త జనం పాల్గొంటారు .పర్వదినాలలో సాయి బాబా దర్శనానికి రెడ్డి ఎలా ఉంటుందందే ఒక్కోసారి గంటల తరబడి క్యు లైన్లలో వేచి ఉంటారు భక్తులు. ఇలాంటి పర్వదినాలలో ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ప్రతి నెల లో 15 మరియు 30 వ తేదిలలో అన్నదానం జరుగుతుంది.
ఆలయ అభివృద్ధి కమిటి ఆలయ ప్రాంగణంలో ఒక దయాన మందిరానని కుడా ఏర్పాటు చేసింది. జ్ఞానం పెంపొందించు కోవాలనే జిజ్ఞాస ఉన్న భక్తులకు మంచిమంచి గ్రంధాలు అందుబాటులో ఉండేలా ఒక గ్రంధాలయాన్ని కుడా ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసారు.
ఎన్నెన్నో అద్బుతాలతో ఆద్యంతం ప్రశాంతతను అందిచే షిర్డీ సాయి నాథుని ఆలయంగోదావరి తీరాన గల మంచిర్యాల పట్టణం నడిబొడ్డున రైల్వే స్టేషన్ కు బస్ స్టాండ్ ల కు సమీపాన కొలువు తీరిన సాయి బాబా మందిరాన్ని నిండు మనసు తో భక్తులు కోరిన కోరికలు తీర్చే అద్బుత దేవాలయంగా అలరారుతుంది.
ఇది నేటి దైవ దర్శనం.. మరిన్ని అద్బుతమైన ఆలయ విశేశాలకోసం సబ్స్క్రిబ్ చేయండి :: జిజ్ఞాస యుట్యుబ్ చానల్
కొలిచిన వారికి కొంగు బంగారు దేవుడు. . . పిలిచినంతనే పలికే దైవం. . . అందరి దైవం ఒకడే అంటూ సబ్ కా మాలిక్ ఏక్ అని ఎలుగెత్తి చాటిన దేవాది దేవుడు. భక్త సులభుడు సాయి బాబా. . . . సాయి అని తాలిచినంతనే వెన్న౦నటి నడిచే ఆ మాహా దైవం శ్రీ సాయినాథుడు. ఆ సాయినాతుడు కొలువైన అద్బుతమైన ఆలయం శ్రీ గడప ఉషాదేవి – రాజన్న షిర్డీ సాయిబాబా మందిరం , మంచిర్యాల .
ఎన్నొ అద్బుతలతో.. ఇంకెన్నో విశేషాలతో శిరిడీ లో మాదిరి జరిగే ఉత్సవాలతో భక్తులకు అభయం ఇచ్చే అద్బుత మహిమ గల సాయి బాబా మందిరం, మంచిర్యాల లో కొలువైన షిర్డీ సాయిబాబా మందిరం. శ్రీ గడప ఉషాదేవి-రాజన్న షిర్డి సాయి బాబా మందిరాన్ని దరశిద్దాం!. . .
సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్| సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతమ్|| తరుం కల్ప వృక్షాధికం సదాయఁతమ్| నమామీశ్వరం సద్గురుం, సాయినాధం||
ఆహ్లాదాన్ని పంచే రూపం.. అందుకే ఆయన చంద్రుడు .. అప్యాయతను పంచే ధర్మం . . . అందుకే ఆయన ఆప్తుడు. అందరికీ అన్నీ వేళల శుభన్ని అనుగ్రహించే షిర్డి సాయి బాబా ఎప్పుడు పిలిచినా పలికేదైవం శ్రీ సాయినాథుడు. మన మంచిర్యాల లో ఆ షిర్డి నాథుడు భక్తులకు దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహిస్తూన్నారు.
ఈ అద్బుతమైన దేవాలయాన్ని 1990 వ సంవత్సరంలో మంచిర్యాల నడి బొడ్డున స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల కు చేరువలో శ్రీ గడప ఉషాదేవి రాజన్న దంపతులు నిర్మించారు. ఈ ఆలయ విశిష్టతలను తెలుసుకుందాం!. మంచిర్యాల లో బాలుర పాఠశాల సమీపంలో అభయ ప్రదాత, భక్త సంరక్షకుడైన శ్రీ షిర్డి సాయిబాబా మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 30-08-1990 వ సంవత్సరంలో శ్రీ శ్రీ శ్రీ విద్యానారాయణ తీర్థ స్వామీ వారి దివ్య చరనకమలముల చే ప్రారంభించబడింది. 2014- సెప్టెంబర్ – 4 న రాజితోత్సవ వేడుకలను కుడా పూర్తీ చేసుకున్న ఈ ఆలయం గత 30 సంవత్సరాల నుండి భక్తుల కోరికలను తిర్చుతూ అందరి పూజలను అందుకుంటూ మహిమాన్విత దేవాలయం గా పేరు పొందినది. ఆలయంలోనికి అడుగిడగానే అందరి దేవుడు ఒక్కడే .. సబ్ కా మాలిక్ ఏక్ అనే సాయి ప్రబోధం ఆలయ౦ పై కనిపిస్తూ కుల మతాల పట్టింపులను చెదరకొడుతుంది. ఈ ఆలయానిర్మాతలు శ్రీ గడప ఉషాదేవి – రాజన్న దంపతులు. ఈ పుణ్య దంపతుల సదాశయం తో నేడు మంచిర్యాల లో ఈ అద్బుత ఆలయ౦ లో బాబా కోలువుతీరి భక్తులకు తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు.
Vid : ఎక్కడైతే అనిర్వచనీయమైన శాంతి లాభిస్తుందో అదే సద్గురు ఉండే స్థాన౦ అని బాబా చెప్పినట్లుగా గురుచరిత్ర గ్రంధంలో ఉన్నది. ఈ మందిరంలో అద్వితీయమైన శాంతి ప్రతి భక్తునికి లభిస్తుంది.. నిత్యం భక్తులు ఈ మందిరంలో పరమ శాంతిని పొందుతారు అంటే బాబా చెప్పినట్లు ఈ ఆలయం ఆదరికి గురుస్తానమే.
Voice : భక్తుల ను చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు ఆప్యాయత కాలబోసి ప్రేమతో తన చెంతకు ఆహ్వానిస్తున్నట్లు ఉండే ఆ దివ్య మంగళ సాయి రూపం భక్తుల ను చూపు తిప్పుకోనివ్వదు. రోజు ఒక అలకారంతో కనబడే శ్రీ సాయి దివ్యమంగళ రూపాన్ని, ఆ రామణియతను స్వయంగా చూస్తే తప్ప మాటలలో వర్ణించలేము. మొదట షిర్డి మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఇప్పుడు ఉన్న సాయి బాబా ప్రతిమ స్థానంలో ఒక సాయి బాబా పటం ఉండేది దానికే గడప కుటుంబ సభ్యులు నిత్యం హారతి భజనలతో పూజలు నిర్వహించేవారు. 1990 లో ప్రస్తుతం విగ్రహ ప్రతిష్ట జరిగింది.
నిరంతరం నాందీశ్వరుడి ప్రత్యక్ష సేవలో పరమ శివుడీలా భక్తులను అనుగ్రహించే రారాజు గా కనిపించే బాబా అందమైన మూర్తిని రాజస్థాన్ నుండి తీసుకొచ్చి 1990 – సెప్టెంబర్ నేలలో ప్రతిష్టచేశారు.
ఇక దేవాలయం లోపలికి అడుగుపెట్టగానే భక్తులకి సాయి బాబా జీవిత౦ లోని ముఖ్య సన్నివేషాలు చిత్రపటాల రూపంలో కనువిందుచేస్తాయి. – మ్యూజిక్-- ఒక క్రమపద్దతిలో భక్తులు తమ కు కేటాయించిన స్థానాలో నిలబడి బాబా దర్శణ౦ కోసం వేచి చూస్తారు. రాజా సింహానం పై కూర్చున్న మూల విరాట్టు ప్రతి భక్తుణ్ణి క్షుణ్ణంగా గమణిస్తున్నట్లు, తన వైపే చూస్తున్నట్లు అప్యాయతతో పలకరిస్తున్నట్లు ఎంతో జీవకలతో ఉన్న ఆ సాయి బాబా దర్శణం తో ప్రతి భక్తుడు తమను తాము మరిచి పోయి బాబా ద్యానంలో అలౌకిక ఆనందం పొందుతారు. షిర్డీ మాదిరి గానే మూల విరాటు వెనుక బంగారు తాపడం, సాయి కూర్చునే సింహాసనానికి వెండి తాపడం ఇక్కడ చూడవచ్చు.
2015 లో బాబా ఆలయంలో చాలా మార్పులు చేశారు. బాబా సింహాసనాన్ని వెండితో , బాబా మూల విరాట్టు వెనుక గోడకు స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేసారు. . 200 మంది కి పైగా భక్తులు ఒకేసారి గర్బగుడిలో బాబా వారిని దర్శించుకునేంత విశాలమైన ఈ మందిరంలో కి ప్రవేశించిన ప్రతి భక్తుడు తాము షిర్డీ లోని బాబా ఆలయంలో ఉన్న అనుభూతిని పొందుతారు.
2015 లో ఆలయ అభివృద్ధి కమిటీ ఆలయం లో ఎన్నో మార్పులు చేసింది. ఆలయం ప్రాంగణం చుట్టూ అందమైన చిత్రాలతో పాటు ఆలయం చుట్టూ పై కప్పు నిర్మించి ఆలయానికి కొత్త శోభ ను తెచ్చారు. ఇక్కడ లేని విధాణగా ఈ ఆలయంలో ప్రతి భక్తుడు భగవాన్ శ్రీ సాయి బాబా నిలువెత్తు మూర్తిని ప్రత్యక్షణగా తనివి తీర స్పృశించ వచ్చు కానీ కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఈ అవకాశాన్ని తాత్కాలికంగా ఆపివేశారు. ఆడుగడుగున భాగవన్నామం తో మార్మోగుతు సుందరమైన చిత్రాలతో భక్తులు కనువిందు చేస్తూ సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగు౦ది.
బాబా గుడి అనగానే తప్పనిసరిగా ఉండాల్సినది, బాబాకు అత్యంత ప్రీతికరమైనంది, సర్వ వ్యాది నివారణీ అయిన విభూదిని అందించే ధుని. ఆలయంలో ఆగ్నేయంలో ధుని ఉన్నది. బాబా ని దర్శించుకున్న ప్రతి భక్తులు తూర్పు ఈశాన్య ద్వారం గుండా బయటకి వచ్చి ఈ ధునిని దర్శించుకుంటారు . ఈ బయటకి వెళ్ళే దారిలో భక్తులు బాబా పాదుకలకు ప్రాణమిల్లుతూ , అర్చన చేసిన అక్షి౦తలను దారిస్తుంటారు.
బాబా ను దర్శించుకొని బయటకి వెళ్ళే దారిలో భక్తులు బాబా పాదుకలకు ప్రాణమిల్లుతూ , అర్చన చేసిన అక్షి౦తలను ధారిస్తుంటారు..
బాబా గుడి అనగానే ధుని తప్పనిసరి. ఇక్కడి ఆలయంలో బాబా ని దర్శించుకొన్న ప్రతి భక్తుడు ధునిని కూడా దర్శించుకుంటారు. ఆలయానికి ఆగ్నేయ౦ లో ఉన్న ధునికి ప్రదక్షణాలు చేసి ధుని పూజ చేస్తారు. ధునికి కొబ్బరికాయ, నవాదాన్యాలు మొదలైనవి స్వయంగా వేసి భక్తులు ఆ బాబా సంపూర్ణ దర్శణాన్ని చేసిన అనుభూతిని పొందుతారు.
ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఇక్కడికి భక్తులు అనేక పలహారాలు బాబాకు నైవేద్య౦గా తీసుకువస్తారు. అలా తీసుకొచ్చిన ప్రసాదాలను బాబాకు అర్పించి తామే స్వయంగా భక్తులకు పంచిపడుతూ స్వయంగా ఆ బాబాకు అందించిన అనుభూతి పొందుతారు -.
వీడియో: దత్తాత్రేయ స్వామి అవతారంగా బాబాను కొలుస్తారు. అనేక మంది భక్తులు సాయిని ఎన్నో రూపాలలో కొలుస్తుంటారు. అందుకే కాబోలు ఈ ఆలయం లో అనేక దేవతల గుడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విజయ గణపతి, దత్తాత్రేయ స్వామీ, పంచముఖి హనుమాన్, తులసి మాత ఆలాయాలతో పాటు నవగ్రహాలు కుడా దర్శనమిస్తాయి.
సాయి బాబాను దత్తాత్రేయ స్వామి అవతరణగా పేర్కొంటారు. దీనికి ప్రతీకగా దాదాపు అన్నీ సాయిబాబా దేవాలయాలలో దత్తాత్రేయ స్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి కి కూడా గుడి ఉన్నది. సాయి బాబా అలయం ప్రాంగణం లోకి ప్రవేశించ గానే కుడిచేతి వైపు ఉత్తర ముఖుడై ఉన్న దత్తాత్రేయ సామి దర్శనమిస్తారు. సాక్షాత్తు త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయ స్వామి సుందర విగ్రహం భక్తులకు కనువింధు చేస్తుంది. వెండి కవచం దారి అయిన దత్తాత్రేయ స్వామిని భక్తులు దర్శించుకొని తరిస్తారు.
విడియో : భక్తులలో అగ్రగణ్యుడు, రామ భక్త ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిస్తారు. భక్తుల భయాలను పారద్రోలే అభయాంజనేయుడు ఇక్కడ పంచముఖి హనుమంతునిగా దర్శనమిస్తారు.
.సాయి ని సాయిరామునిగా కూడా వర్ణిస్తారు భక్తులు. రాముడు ఎక్కడ ఉంటే ఆంజనేయుడు అక్కడే ఉంటాడు. దత్తాత్రేయ మందిరానికి ఎదురుగా ఐదు ముఖాలతో శోభాయమాయంగా దర్శనమిస్తాడు పంచముఖి ఆంజనేయుడు. వాయువ్య దిశలో భక్తుల భయాన్ని తొలిగించి అభయాన్ని అందిచే పంచముఖి అంజనేయుదు కొలువు తిరాడు. ఐదు ముఖాలతో ఉన్న ఆ ఆంజనేయ స్వామీ వారిని కనులారా దర్హించుకొని కి ప్రదక్షణ పూర్వక నమస్కారాలు చేస్తారు భక్తులు.
ఈ హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తుండగానే వేపచెట్టు దాని క్రింద పాదుకలను కూడా భక్తులు దర్శించుకుంటారు.
అందరిలో దైవాన్ని అన్వేశిచడం, అందరిలో దైవాన్ని దర్శించడమే సాయితత్వం. ఆ సాయి ఈశుని మందిర ప్రాంగణంలో కొలువైన పంచముఖి ఆంజనేయుని కోవెలకు సమీపంలో శివలింగ రూపంలో ఈశ్వరుడు కుడా దర్శనమిస్తారు. పంచానాగుల పానపట్టం నీడలో కొలువైన శివలింగాన్ని భక్తులు దర్శించుకొని తరిస్తారు. ఆంజనేయుని ఆలయాన్ని అనుకోని అదేవరుసలో శివలింగాన్ని కుడా ప్రతిష్టి౦చారు. విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాలగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నిలకంటాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః అంటూ నిత్యం భక్తులు శివలింగాభిషేకం చేస్తూ ఆ పరమ శివున్ని ఆరాదిస్తారు. ఐదు పడగల పానపట్టం తో నందిశ్వరుడి తో ఈ శివలింగ౦ ఎంతో అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడే నాగేంద్రుడు కుడా దర్శనమిస్తాడు. - - -మ్యూజిక్---
ఈ అలయా ప్రవేశ ద్వార౦ పై విగ్నేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు విజయ గణపతి గా కోలువైఉన్నాడు. శ్వేత గణపతిగా దర్వనమిచ్చే ఈ విజయ గణపతిని దర్శించుకొని భక్తుల తమ పనులు నిర్విగ్న౦గా సాగాలని కోరుకుంటారు.
ఆలయ ప్రాంగణంలో ఉత్తర ప్రాకారంలో కుబేర స్థానంలో తెల్లని వర్ణంలో వెన్నెల కాంతులను వెదజల్లే మహిమాన్వితముర్తి కొలువైన గణపతి విజయ గణపతిగా దర్శనమిస్తారు. ఈ గణనాతునికి కుడా భక్తులు నిత్యం స్వయంగా క్షీరాభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం ఈ ఆలయం లో ఉన్న మరో ప్రత్యేకత.
నారాయణుడికి అత్యంత ప్రీతి కరమైనది తులసి దళం. పవిత్రతకు మారుపేరు ఈ తులసి. షిర్డీ సాయి ఆలయం ప్రాంగణం లో ఈశాన్య౦ ములన తులసిమాత కొలువైంది. తులసి మాత కోవెలలో ప్రతి సంవత్సరం తులసి కల్యాణం కనుల పండుగగా జరుగుతుంది.
ఏ సాయి బాబా మందిరంలో లేని విధంగా మంచిర్యాల లోని షిర్డీ సాయిబాబా మందిరంలో తులసిమాత అలయం కుడా దర్శనమిస్తుంది. దేదిప్యామానంగా, ప్రశాంత వదనంతో పసిడి బంగారు వర్ణంతో సుందరంగా దర్శనమిచ్చే మాత తులసిని భక్తులు తనివితీరా దర్హించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలలో ఒకటైన తులసి కల్యాణం ఏంటో కనుల పండుగగా జరుగుతుంది. ఇంతే కాదు, నవగ్రహాలు కుడా ఇక్కడ ప్రతిష్టంచ బడ్డాయి. ప్రత్యెక సందర్బాలలో నవగ్రహ పూజలు కుడా ఆలయంలో జరుపుతారు.
ఇలాంటి నేన్నేనో అద్భుతాలతో అలరారే శ్రీ గడప ఉషాదేవి-రాజన్న షిర్డీ సాయి బాబా ఆలయం లో ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 5:30 కు ప్రణవనాదం తో మొదలై, శిర్దిలో మాదిరి హారతులతో రోజు భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ఆలయం. ప్రతి గురువారం పల్లకి సేవ ఏంటో శోభాయమానంగా సాగుతుంది.
ఉదయం ప్రణవనాదం తో మొదలైన పూజా కార్యక్రమాలు 6: గంటలకు ఉదయపు హారతి, అనతరం నిత్య క్షీరాభిషేకం జరుగుతుంది. – మ్యూజిక్-
7:30కి ఏక హారతి, 12 గంటలకి మద్యహ్నన హారతి, సాయంత్రం 6 గంటలకి సంధ్యా హారతలతో సగే అర్చనాదులు రాత్రి 9 గంటల శయన హారతి తో ముగుస్తాయి. ప్రతి రోజు సమయానికి ఆయా హారతులు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. హారతి సమయంలో లయబద్దంగా తబలా, తాళాలు కొడుతూ హారతి పాటలు సాగుతాయి వీటికి భక్తుల చప్పట్లు తో భక్తులంతా హారతి సమయంలో తమను తము మరిచిపోతారు.
ప్రతి గురువారం ఆ సాయి నాథునికి పల్లకి సేవ ఎంతో శోభాయమానంగా జరుగుతుంది. కొలహంగా సాగే ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు పోటి పడుతుంటారు. ఎంతో తన్మయత్వంతో, బావోగ్వేదంతో సాగే ఈ పల్లకి సేవలో మహిళా భక్తులు పల్లకి ముందు కోలాట ప్రదర్శన చేయడం మరో విశేషం. గురువారం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమయ్యే. భక్తుల భజనలతో, కోలాటాలతో, తన్మయత్వంతో తమను తాము మరిచి నృత్యాలు చేస్తూ బాబా గర్బగుడి చుట్టూ 3 సార్లు ప్రదిక్షన గా సాగుతుంది.
అన్ని దానలలోకెల్లా అనదానం గొప్పది. ఆకలి తో ఉన్నవారికి అన్నం పెడితే అది స్వయంగా సాయి కి పెట్టినట్లే అని సాయి సచ్చరిత్ర తెలుపుతుంది. ఈ ఆలయంలో అన్నదానం కు ఒక ప్రత్యేకత ఉన్నది. గత 30 సంవత్సరాలుగా ముఖ్యమైన పర్వదినలతో పాటు ప్రతి నెల 15 న మరియు 30 వ తేదిన ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ఈ అన్న ప్రసాదం తయారి కోసం ఆలయాన్ని అనుకోని వంటశాల కుడా ఉన్నాది.
ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, మహా శివరాత్రి వేడుకలు, శ్రీరామ కల్యాణం, గురు పూర్ణిమ, దత్త జయంతి మొదలైన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలలో అశేష భక్త జనం పాల్గొంటారు .పర్వదినాలలో సాయి బాబా దర్శనానికి రెడ్డి ఎలా ఉంటుందందే ఒక్కోసారి గంటల తరబడి క్యు లైన్లలో వేచి ఉంటారు భక్తులు. ఇలాంటి పర్వదినాలలో ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ప్రతి నెల లో 15 మరియు 30 వ తేదిలలో అన్నదానం జరుగుతుంది.
ఆలయ అభివృద్ధి కమిటి ఆలయ ప్రాంగణంలో ఒక దయాన మందిరానని కుడా ఏర్పాటు చేసింది. జ్ఞానం పెంపొందించు కోవాలనే జిజ్ఞాస ఉన్న భక్తులకు మంచిమంచి గ్రంధాలు అందుబాటులో ఉండేలా ఒక గ్రంధాలయాన్ని కుడా ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసారు.
ఎన్నెన్నో అద్బుతాలతో ఆద్యంతం ప్రశాంతతను అందిచే షిర్డీ సాయి నాథుని ఆలయంగోదావరి తీరాన గల మంచిర్యాల పట్టణం నడిబొడ్డున రైల్వే స్టేషన్ కు బస్ స్టాండ్ ల కు సమీపాన కొలువు తీరిన సాయి బాబా మందిరాన్ని నిండు మనసు తో భక్తులు కోరిన కోరికలు తీర్చే అద్బుత దేవాలయంగా అలరారుతుంది.
ఇది నేటి దైవ దర్శనం.. మరిన్ని అద్బుతమైన ఆలయ విశేశాలకోసం సబ్స్క్రిబ్ చేయండి :: జిజ్ఞాస యుట్యుబ్ చానల్